loading

0%

అస్మిత్ రెడ్డితో కలసి మంత్రి కొల్లు రవీంద్రకు వినతి పత్రాన్ని అందజేశారు

అనంతపురం గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని శాసనసభ్యులు అస్మిత్ రెడ్డితో కలసి మంత్రి కొల్లు రవీంద్రకు అందజేశారు.. ఈ కార్యక్రంలో అస్మిత్ రెడ్డితో పాటు తాడిపత్రికి చెందిన శిలార్ దస్తగిరి మరియు ఇతర గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు ఉన్నారు.