ఏపీలో 10 జిల్లాలకు డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్లు నియమించిన ప్రభుత్వం
ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. 10 జిల్లాలకు సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల (డీసీఎంఎస్) ఛైర్మన్లను నియమిస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది.
డీసీసీబీ చైర్మన్లు వీళ్లే..
- శ్రీకాకుళం - శివ్వల సూర్యనారాయణ (తెదేపా),
- విశాఖ - కోన తాతారావు (జనసేన)
- విజయనగరం - కిమిడి నాగార్జున (తెదేపా)
- గుంటూరు - మాకినేని మల్లికార్జునరావు (తెదేపా)
- కృష్ణా - నెట్టెం రఘురామ్ (తెదేపా)
- నెల్లూరు - ధనుంజయరెడ్డి (తెదేపా)
- చిత్తూరు - అమాస రాజశేఖర్రెడ్డి (తెదేపా)
- అనంతపురం - కేశవరెడ్డి (తెదేపా)
- కర్నూలు - డి. విష్ణువర్ధన్రెడ్డి (తెదేపా)
- కడప - బి.సూర్యనారాయణ (తెదేపా)
డీసీఎంఎస్ ఛైర్మన్లు వీళ్లే..
- శ్రీకాకుళం - అవినాష్ చౌదరి (తెదేపా)
- విశాఖ - కొట్ని బాలాజీ (తెదేపా)
- విజయనగరం - గొంప కృష్ణ (తెదేపా)
- గుంటూరు - వడ్రాణం హరిబాబు (తెదేపా)
- కృష్ణా - బండి రామకృష్ణ (జనసేన)
- నెల్లూరు గొనుగోడు నాగేశ్వరరావు (తెదేపా)
- చిత్తూరు - సుబ్రమణ్యం నాయుడు (తెదేపా),
- అనంతపురం - నెట్టెం వెంకటేశ్వర్లు (తెదేపా)
- కర్నూలు - జి. నాగేశ్వరయాదవ్ (తెదేపా)
- కడప - యర్రగుండ్ల. జయప్రకాశ్ (తెదేపా)